Tuesday, 5 January 2021

ఆంధ్రప్రదేశ్‌లో యురేనియం తవ్వకాలు: 'పొలాలు బీడువారుతున్నాయి... మనుషులకు వింత రోగాలొస్తున్నాయి'

యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించింది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో యురేనియం తవ్వకాల సామర్థ్యాన్ని ఇంకా పెంచేందుకు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకు అనుగుణంగా ఈనెల 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మానవ హక్కుల కార్యకర్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ouabNa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour