హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన కొద్దిసేపటి కిందటే సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. స్వల్ప అనారోగ్యం వల్లే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వెంటనే డాక్టర్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35hI5gB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment