Sunday, 10 January 2021

పంచాయతీ పోరులో సాయిరెడ్డిని ఇరికించిన నిమ్మగడ్డ-చంద్రభక్తి అంటూ వైసీపీ ఎంపీ కౌంటర్లు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణపై తాజాగా సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పేరెత్తకుండానే పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్నికలు ఏప్రిల్‌లో నిర్వహిస్తామంటూ ప్రభుత్వంలో ఓ కీలక వ్యక్తి చెబుతున్నారంటూ నిమ్మగడ్డ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3booIXj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour