కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ పరిశ్రమకు శరాఘాతంగా మారుతోంది. ఇప్పటికి ఏడు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బర్డ్ ఫ్లూ భయం వేధిస్తోంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బర్డ్ ఫ్లూ వల్లే అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sdjYtu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment