Wednesday, 13 January 2021

విగ్రహాల విధ్వంసం వెనుక పీకే వ్యూహం-జగన్ ఆదేశం- టీడీపీ నేత షాకింగ్‌ కామెంట్స్‌

ఏపీలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం ఘటనలకు గల కారణాలపై ప్రభుత్వం పలు దర్యాప్తులు చేస్తోంది. విగ్రహాల విధ్వంసం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ సవాంగ్‌ తరచుగా చెప్తున్నారు. అయితే ఆలయాల ఘటనలకు నిర్దిష్టమైన కారణాలను మాత్రం ప్రభుత్వం చెప్పలేకపోతోంది. దీంతో టీడీపీ నేత ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి విగ్రహాల విధ్వంసానికి గల కారణాలపై చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qfyuyZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour