Sunday, 10 January 2021

ఫలించని బుజ్జగింపులు- నిమ్మగడ్డపై హైకోర్టుకు ఉద్యోగులు ? జీహెచ్‌ఎంసీ అనుభవాలతో

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎట్టిపరిస్ధితుల్లో వాయిదా వేయించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎలాగైనా అమల్లో పెట్టేందుకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను అమలు చేసేందుకు సిద్ధంగా లేమని ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. నానాటికీ ధిక్కార స్వరాన్ని పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ఉద్యోగులకు మంచి పేరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i2hKsn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour