Monday, 18 January 2021

అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేస్తా .. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారికి మమతాబెనర్జీ షాక్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మాజీ సహాయకుడు సువేందు అధికారి కంచుకోట అయిన నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన ర్యాలీలో నందిగ్రామ్ సీటు నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను మమతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bNB2k3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour