Saturday, 9 January 2021

కరోనా వ్యాక్సిన్‌ భద్రత కోసం మార్గదర్శకాలు జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం

భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ రవాణా సమయంలో కానీ వాటిని నిల్వ ఉంచే ప్రాంతంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒడిషా ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు ఒడిషా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38sZRzx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour