Friday, 1 January 2021

మధిరలో తీవ్ర విషాదం: మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత

ఒకప్పుడు కమ్యూనిస్టు ఖిల్లగా వెలుగొందిన ఖమ్మం జిల్లాలో సీపీఎం ముఖ్యనేతగా, మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన కట్టా వెంకట నర్సయ్య ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స పొందుతూనే శుక్రవారం రాత్రి తన సొంతింట్లో కన్నుమూశారు. చనిపోయేనాటికి కట్టా వయసు 87 ఏళ్లు. కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pJhVeO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour