భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాప్తిచెందినప్పటినుండి ఇప్పటివరకు చూసినట్లయితే, 7 నెలల కనిష్టానికి తాజా కేసులు పడిపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇదే సమయంలో మరణాల తగ్గుదల కూడా నమోదవుతుంది . మరణాల తగ్గుదల 8 నెలల కనిష్టానికి చేరుకుంది . కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38YqRaC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment