Wednesday, 6 January 2021

బ్రిటన్ కన్నా ఎక్కువ.. భారత్‌లో 73కి చేరిన స్ట్రెయిన్ కేసులు..

కరోనా స్ట్రెయిన్.. ఈ పేరు వింటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఆందోళన ఎక్కువవుతోంది. ఇదీ తొలుత బ్రిటన్‌లో బయటపడగా.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. అయితే బ్రిటన్ కన్నా భారత్‌లో స్ట్రెయిన్ కేసులు ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో స్ట్రెయిన్ కేసులు 73కి చేరాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/395JCHL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour