Sunday, 17 January 2021

500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్.. సోమవారం నుంచి అమలు, ఎందుకంటే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెంటర్లు పెంచుతున్నారు. నిన్న 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా టీకాల కార్యక్రమం కొనసాగింది. అయితే కొన్నిచోట్ల సమయానికి అనుకూలంగా వ్యాక్సినేషన్ కొనసాగలేదు. దీంతో వ్యాక్సిన్ కేంద్రాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 139 సెంటర్లను 500కు పెంచుతున్నామని ప్రకటించారు. సోమవారం నుంచి వాక్సిన్ సెంటర్లు పెంచుతున్నామని అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35MOIbh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour