Friday, 8 January 2021

దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కలకలం: 50కిపైగా కాకులు మృతి, భయాందోళనల్లో ప్రజలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజుల్లోనూ 50కిపైగా కాకులు మృత్యువాత పడటం గమనార్హం. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oy1Rw4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour