భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటిస్తాయి. బఫెట్ కోసం ఆఫర్లు ఇస్తాయి. ఒక్కో రేటులో అందిస్తాయి. అయితే పుణెకు చెందిన ఓ రెస్టారెంట్ మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ హోటల్కి వచ్చిన వారికి 4 కిలోల ఫుడ్ అందజేస్తోంది. అయితే రకరకాల ఫుడ్స్ పెద్ద ప్లేట్లో వడ్డిస్తోంది. ఇక తినడమే తరవాయి.. కానీ గంటలో పూర్తిచేయాలని షరతు విధించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XYPm0R
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment