Wednesday, 20 January 2021

రథయాత్రకు పోలీసు అనుమతి కోరిన బీజేపీ-కపిల తీర్ధం టూ రామతీర్ధం-ఫిబ్రవరి 4 నుంచి

ఏపీలో ఆలయాల ఘటనలకు నిరసనగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ నేతలు రథయాత్ర నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే నెల 4న తిరుపతిలోని కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు ఇవాళ పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీలో వరుసగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M7tfCU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour