Wednesday, 20 January 2021

కరోనా వ్యాక్సిన్ తీసుకునే మందుబాబులకు షాకింగ్ న్యూస్ .. 45 రోజులు నో లిక్కర్ అంటున్న నిపుణులు

  భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది . గత నాలుగు రోజులుగా మనదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటి ఆరోగ్య సిబ్బందికి, కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కు వాక్సినేషన్ ఇచ్చిన తర్వాత, వృద్ధులకు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వారికి, ఆ తర్వాత సామాన్యులకు వాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M7nkha
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour