Monday, 11 January 2021

దారుణం... 45 ఏళ్ల వితంతువుపై గ్యాంగ్ రేప్... ఇనుపరాడ్డుతో చిత్రహింసలు...

మధ్యప్రదేశ్‌లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత శనివారం(జనవరి 9) ముగ్గురు యువకులు ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. వివాహితపై గ్యాంగ్ రేప్ గటన సిధి జిల్లాలో చోటు చేసుకోగా... ఖండ్వా జిల్లాలోని జమానియా గ్రామంలో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sinNxC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour