Saturday, 23 January 2021

43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. అందుకు విరాళాల సేకరణ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం రోజున రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ కార్యక్రమానికి నడుం బిగించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేశ్ గుప్తా కార్యక్రమాన్ని పర్యేవేక్షిసోండగా.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LPgYTT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour