Tuesday, 12 January 2021

కమాండర్ ఇంటికే కన్నమేసి 30 లక్షల బంగారం చోరీ ... చోరీ చేసింది ఎవరో తెలిసి కమాండర్ షాక్

నాగార్జున యూనివర్సిటీ లోని పదవ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కు కమాండర్ గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. సంతోష్ కుటుంబానికి చెందిన 30 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అయితే ఈ కేసును మంగళగిరి పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. అసలు కమాండర్ సంతోష్ కుమార్ ఇంట్లో దొంగతనానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nAsDml
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour