న్యూఢిల్లీ: వచ్చే శనివారం నుంచి ఇచ్చే కరోనా వ్యాక్సిన్లో ఎంపిక చేసుకునే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే తొలి దశ వ్యాక్సినేషన్లో హెల్త్కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం లేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nEKTL6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment