Wednesday, 13 January 2021

తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 276 కేసులు -16న గాంధీలో తొలి టీకా డోసు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు కంట్రోల్ లోకి వచ్చింది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సర్కారు యంత్రాంతం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nHTkFE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour