నార్వే: ప్రపంచదేశాలన్నీ ఈ రోజు భారత్ ప్రారంభించిన వ్యాక్సినేషన్ గురించి చర్చించుకుంటుండగా... నార్వే మాత్రం విషాదంలో మునిగిపోయింది. కరోనాపోరులో భాగంగా ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలోనే నార్వే కూడా కోవిడ్-19 వ్యాక్సిన్కు అనుమతిచ్చింది. ఫైజర్-బయోఎన్టెక్ సంస్థల నుంచి తయారైన వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది నార్వే పౌరులు కొద్ది సమయానికే మృతి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LGlrYJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment