Saturday, 16 January 2021

ఆ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి... విచారణకు ఆదేశం, వ్యాక్సిన్‌ పై అనుమానాలు..?

నార్వే: ప్రపంచదేశాలన్నీ ఈ రోజు భారత్ ప్రారంభించిన వ్యాక్సినేషన్ గురించి చర్చించుకుంటుండగా... నార్వే మాత్రం విషాదంలో మునిగిపోయింది. కరోనాపోరులో భాగంగా ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలోనే నార్వే కూడా కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతిచ్చింది. ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థల నుంచి తయారైన వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది నార్వే పౌరులు కొద్ది సమయానికే మృతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LGlrYJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour