Sunday, 10 January 2021

మహిళా శక్తికి ప్రతీక ..16 వేల కిలోమీటర్లు సుదూర ప్రయాణం చేసి ఘనత సాధించిన మహిళా పైలట్లు

ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం చేసి చరిత్ర సృష్టించారు నలుగురు మహిళా పైలట్ లు. ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్ లు అరుదైన ఘనతను సాధించారు. అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసి విజయవంతంగా తిరిగొచ్చిన వారిగా వారు చరిత్రపుటల్లో కెక్కారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35sDI2x
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour