Thursday, 14 January 2021

15 ఏళ్లకే పిల్లల్ని కనగలరు.. వివాహ వయసు పెంచడమెందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ మహిళల వివాహ వయసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసుకే బాలికలు సంతాన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నప్పుడు మహిళల వివాహ వయసును పెంచాల్సిన అవసరమేంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 15 ఏళ్ల బాలిక కూడా సంతానాన్ని ఇవ్వగలదని వైద్యులే చెప్తున్నారు... అలాంటప్పుడు మహిళల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ECVgO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour