Tuesday, 19 January 2021

ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం

కోల్‌కత: తెల్లవారు జామున కురుస్తోన్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమౌతోంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకున్నప్పటికీ.. వాహనదారులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాటి తీవ్రత మరింత పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o0J0ZA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour