Sunday, 17 January 2021

13 ఏళ్ల బాలికపై 9 మంది: 5 రోజుల్లో 2 సార్లు రేప్.. ట్రక్ డ్రైవర్లు కూడా..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం సన్మాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని ఉద్దేశం మహిళలపై జరుగుతోన్న దాడులను వివరించడమే.. సరిగ్గా ఆ సమయంలో బాలికపై లైంగికదాడి జరగడం కలకలం రేపింది. ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3syiVog
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour