Sunday, 31 January 2021

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి, పలువురికి గాయాలు...

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముర్తాన్ హండి వద్ద వ్యాన్ బోల్తాకొట్టింది. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్‎లో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j6hHMl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour