Friday, 8 January 2021

ఘోర విషాదం.. ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం... 10 మంది నవజాత శిశువుల మృతి...

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. శుక్రవారం(జనవరి 8) అర్ధరాత్రి దాటాక 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ గది మొత్తం పొగ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q3QJr2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour