Friday, 1 January 2021

భారత్‌లో కరోనా: తొలిరోజు గుడ్‌న్యూస్ -1కోటి రికవరీలు-కొత్తగా 19,079 కేసులు, 224మరణాలు-వ్యాక్సిన్ డ్రైరన్ షురూ

కరోనా మహమ్మారి విలయానికి సంబంధించి కొత్త ఏడాది తొలిరోజే భారత్‌కు రెండు గుడ్ న్యూస్‌లు వచ్చాయి. దేశంలో అత్యవసర వినియోగానికి సీరం-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తొలి రోజు పెరిగిన రికవరీలతో దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1కోటికి చేరువైంది. మరోవైపు దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Mrl1pi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour