Tuesday, 15 December 2020

Year Ender 2020: కరోనా మేలు: ఊపిరిపీల్చుకున్న ప్రపంచం, జలంధర్ నుంచే హిమాలయాల కనువిందు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తొలి కేసు 2019 చివరలో చైనాలోని వూహాన్ నగరంలో నమోదైంది. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది మాత్రం 2020లోనే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనావైరస్ బారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ మహమ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ లక్షలాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mkLq4u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour