Thursday, 17 December 2020

కరోనా పుట్టుకపై కీలక దర్యాప్తు -జనవరిలో చైనాకు WHO బృందాలు

కరోనా మహమ్మారి పుట్టుకొచ్చి 13 నెలలు దాటినా దాని ప్రభావం ఇంకా తీవ్రంగానే కొనసాగుతున్నది. దేశాలకు దేశాలు ఆర్థికంగా దెబ్బతినగా, లక్షల మంది జనం చనిపోయారు. బుధవారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.4కోట్లు దాటేసింది. మరణాలు 17 లక్షలకు చేరువయ్యాయి. ఈ విలయానికి కారణమైన మహమ్మారి అసలు ఎలా పుట్టిందనేదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38cwAYI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour