శబరిమల/ కొచ్చి/ తిరువనంతపురం: బురేవి తుపాను దెబ్బతో శబరిమల అయ్యప్పస్వామి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురేవి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితం అయ్యారు. కేరళలోని శబరిమలకు వెళ్లే జిల్లాల్లో చిక్కుకున్న అయ్యప్ప భక్తులకు స్థానికులు సహకరించి ఆశ్రయం కల్పిస్తున్నారు. శబరిమల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2L8qqRx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment