Monday, 14 December 2020

Sabarimala: అయ్యప్ప భక్తులకు ఎక్కువ అవకాశం, హైకోర్టులో కేరళ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పక్కా క్లారిటీ!

శబరిమల/ కొచ్చి/ పంపా: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది. శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించామని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు సమాచారం ఇచ్చింది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధిని అడ్డం పెట్టుకుని అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/383tiXz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour