Wednesday, 23 December 2020

నేపాల్‌ సంక్షోభంలోకి చైనా- కమ్యూనిస్టుల రాజీకి యత్నాలు- భారత్‌కు ఛాన్స్‌ లేకుండా

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం కారణంగా పార్లమెంటు రద్దయిన నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత్‌తో సరిహద్దు సంక్షోభం నేపథ్యంలో నేపాల్‌ను మన దేశంపైకి ఎగదోసిన చైనా ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగిస్తోంది. నేపాల్‌ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించే నెపంతో భారత్‌కు మద్దతుగా నిలిచే ప్రచండను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. నేపాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38uCpAR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour