Wednesday, 2 December 2020

రక్షణ వ్యవస్థ సత్తా: బ్రహ్మాస్త్రాన్ని అందిపుచ్చుకొన్న భారత్: మరపురాని ఏడాదిగా

న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థ సత్తాను చాటిన సంవత్సరంగా 2020.. చరిత్రలో మిగిలిపోనుంది. ఒకవైపు పాకిస్తాన్ చొరబాటు యత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు చైనా దురాక్రమణను భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. అదే సమయంలో- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఏడాదే భారత అమ్ములపొదిలో చేరాయి. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lvwOP5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour