ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దీంతో కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన పస లేకుండా పోయింది. ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదంటూ ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3onA7Kg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment