Tuesday, 1 December 2020

ఇంట్రెస్టింగ్: ఆస్తమా ఉన్నవారికి వైరస్ ప్రభావం తక్కువే, పొగతాగేవారికి కూడా: అధ్యయనం

కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ వస్తోందన్న ఊహాగానాలతో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో వైరస్ గురించి మరో విస్తుగొలిపే విషయం బయటపడింది. వాస్తవానికి వైరస్ శీతాకాలంలో ఎక్కువగా ప్రబలుతోంది. దీంతోపాటు ఆస్తామా ఉన్నవారు జర భద్రం అని వైద్యులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ocLzrU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour