Monday, 28 December 2020

సుప్రీంకోర్టు జడ్డీలకు కొత్త రోస్టర్ విడుదల- జస్టిస్‌ రమణకు ఏ కేసులిచ్చారో తెలుసా ?

సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని కోర్టుల్లోనూ దాఖలయ్యే పిటిషన్ల విచారణను ఏయే బెంచ్‌లు చేపట్టాలో ఆయా కోర్టుల్లోని ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు నిర్ణయిస్తుంటారు. సదరు న్యాయమూర్తుల అనుభవం, ఆయా కేసుల్లో విచారణ జరిపే సామర్ధ్యం, వారి పనితీరు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈ రోస్టర్లు తయారవుతాయి. వీటి ఆధారంగానే ఆయా పిటిషన్లు దాఖలైనప్పుడు వాటిని ఆయా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34S1p3R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour