Sunday, 27 December 2020

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ .. రవాణా రంగంలో స్మార్ట్ శకానికి శ్రీకారం

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్లో ఇండియాలో తొలిసారిగా డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రారంభించారు. దేశంలో మొదటిదిగా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ మొట్టమొదటి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించిన ఘనతను దక్కించుకుంది. మొదటి డ్రైవర్ రహిత మెట్రో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38BISdq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour