హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది . హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ఆయన కారు అదుపు తప్పింది. జాతీయ రహదారిపై అదుపుతప్పిన గవర్నర్ దత్తాత్రేయ వాహనం రోడ్ కిందికి దూసుకెళ్లింది. ఈరోజు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37ddwu3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment