Monday, 14 December 2020

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం ... ప్రమాదానికి గురైన గవర్నర్ వాహనం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది . హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ఆయన కారు అదుపు తప్పింది. జాతీయ రహదారిపై అదుపుతప్పిన గవర్నర్ దత్తాత్రేయ వాహనం రోడ్ కిందికి దూసుకెళ్లింది. ఈరోజు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37ddwu3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour