ఢిల్లీలో రైతుల ఆందోళన పతాక స్ధాయికి చేరింది. కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన కార్పోరేట్ వ్యవసాయ బిల్లులు చట్టాలుగా కూడా మారిపోయినా రైతులు మాత్రం ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. రైతుల ఆగ్రహంతో వ్యవసాయ బిల్లుల్లో సవరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ouIMdB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment