Tuesday, 22 December 2020

బెంగళూరులో డ్రగ్స్ మాఫియా..ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ .. భారీగా డ్రగ్స్ సీజ్

బెంగళూరులో మాదకద్రవ్యాల పెడలర్స్ ఆరోపణలపై ఒక మహిళ తో సహా ఇద్దరు నైజీరియన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి నెదర్లాండ్స్ మరియు ఇథియోపియా నుండి పోస్టల్ పార్సెల్ సర్వీస్ ద్వారా వచ్చిన మూడు వేల ఎక్స్టసీ మాత్రలు మరియు కొకైన్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఏజెన్సీ మంగళవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rlxzhR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour