Tuesday, 1 December 2020

రక్తమోడిన చేవెళ్ల రోడ్డు: బోర్‌వెల్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇన్నోవా: నుజ్జునుజ్జు: ఆరుమంది దుర్మరణం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా సికిింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ నివాసులు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36tJzWj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour