Wednesday, 9 December 2020

కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: ఇక అక్కడ నేరమే

బెంగళూరు: గోవధను నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవధ నిసేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020కి కర్ణాటక అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గోవధ నిషేధ బిల్లు ప్రకారం.. ఎవరైనా గోవధ, గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qLVU0e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour