Monday, 7 December 2020

భారత్ బంద్ : తెలంగాణలో రోడ్డెక్కనున్న మంత్రులు... ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం...

మంగళవారం(డిసెంబర్ 8) భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఢిల్లీకి ఆ సెగ తాకేలా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. మరో మంత్రి హరీష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VQjU3P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour