Sunday, 6 December 2020

మళ్లీ బుస కొట్టిన చైనా: బోర్డర్ వద్ద మూడు గ్రామాల నిర్మాణం: భారత్ కన్నుగప్పి: రీలొకేట్

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. లఢక్ వద్ద తన పప్పులేవీ ఉడక్కపోవడంతో ఇక దేశ ఈశాన్య దిక్కు వద్ద వివాదాలకు తెర తీసింది. సరిహద్దుల్లోని బమ్ లా పాస్ వద్ద కొత్తగా మూడు గ్రామాలను నిర్మించింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lO0XJF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour