Friday, 11 December 2020

కేంద్రం వద్దన్నా పంతం నెగ్గించుకున్న జగన్‌- ఏపీ క్యాడర్‌కు ఐఏఎస్‌ శ్రీలక్ష్మి- ఆ లొసుగు వల్లే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పలు కీలక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ఆయన మరణానంతరం జగన్ అక్రమాస్తులు, గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. స్వతహాగా ఏపీకి చెందిన ఆమె రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకూ ఏపీ క్యాడర్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gEFi5A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour