Sunday, 6 December 2020

బహిరంగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటాం: ముగ్గురు అమెరికా మాజీ అధ్యక్షుల ప్రకటన

వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లంభించిన తర్వాత కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముగ్గురు మాజీ అధ్యక్షులు ముందుకు వచ్చారు. వ్యాక్సిన్ భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు అమెరికా మాజీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39MrC7p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour