Sunday, 13 December 2020

నేడు పోలవరానికి జగన్‌- ప్రాజెక్టుతో పాటు వైఎస్‌ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్ అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు ప్రాంతంలో కొండపై ఏర్పాటు చేయనున్న వైఎస్సార్‌ విగ్రహ పనులపైనా జగన్‌ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉదయం పదిన్నర సమయంలో హెలికాఫ్టర్‌లో పోలవరం రానున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qPcUTj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour