Tuesday, 1 December 2020

రైతుల ఆందోళనలకు మాజీ క్రీడాకారుల సంఘీభావం- అవార్డులు వెనక్కించేందుకు సిద్ధం

కేంద్రం తీసుకొచ్చిన కార్పోరేట్‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు సాగిస్తున్న ఆందోళననలకు సమాజంలో పలు వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీకి మిత్రపక్షాలు గళం విప్పుతుండగా.. ఇప్పుడు మాజీ క్రీడాకారులు కూడా రైతులకు మద్దతుగా అవార్డులు వెనక్కిచ్చేందుకు సిద్ధమయ్యారు. రైతుల ఆందోళనలపై కేంద్రం దమనకాండను నిరసిస్తూ గతంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39viYdi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour